Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైన సమాజ సేవలను ప్రశంసించిన గవర్నర్

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 2:06 PM హైదరాబాద్General
జైన సమాజ సేవలను ప్రశంసించిన గవర్నర్ - Udayam
నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో శ్రీ కల్యాణకారి తపాగచ్ఛ్ వర్షావాస్ సమితి నిర్వహించిన జైన మత ప్రవచనానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ఆచార్య శ్రీ విమలసాగర్ సూరిశ్వర్‌జీ మహారాజ్ సమక్షంలో అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం నేటి ప్రపంచానికి ఎంతో అవసరమని తెలిపారు. దేశ నిర్మాణంలో జైన సమాజం చేస్తున్న సేవలను గవర్నర్ ప్రశంసించారు.

Comments

G
Loading comments...