Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జై షా విజన్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 10, 2026 9:46 PM ఆల్ ఇండియా క్రీడలు
జై షా విజన్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ - Udayam
బెంగళూరులోని 40 ఎకరాల బీడు భూమిని అత్యాధునిక బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడంలో జై షా కీలక పాత్ర పోషించారని బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా తెలిపారు. చట్టపరమైన అడ్డంకులను తొలగించి 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో నిర్మించిన ఈ కేంద్రం 2024 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...