వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వావిలాల గంగాధర్ ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పదోన్నతిపై గంగాధర్ను ఎస్పీ అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో కొనసాగాలని సూచించారు.
Comments
Loading comments...

