వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

