వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 12, 2026న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో నిర్మల్ జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న అర్హత కలిగిన క్రిమినల్ కాంపౌండబుల్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా పోలీస్, న్యాయశాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పెండింగ్ కేసులను గుర్తించడం, సంబంధిత కక్షిదారులతో సమన్వయం చేయడం, కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చించారు.
Comments
Loading comments...

