వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ AiPSU నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సబ్-కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఆగస్టు 15న జెండా ఎగురవేత, జనవరి 26న ఆవిష్కరణ నిబంధనలు పాటించాలని, 3:2 కొలతలు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే మహనీయుల చిత్రపటాలకు సరిసమాన గౌరవంతో నివాళులర్పించాలని కోరారు.
Comments
Loading comments...

