వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిగి మండలం జాఫర్పల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి స్వరూప, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని నివాళులర్పించారు.
Comments
Loading comments...

