వార్తలకు తిరిగి వెళ్లండి

జామి పీహెచ్సీ పరిధిలో వంద రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా జామి గ్రామంలో 230 మందికి ఛాతీ ఎక్స్రేలు తీశారు. వైద్యాధికారులు సామ్రాజ్యలక్ష్మి, శ్వేత పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు.
టీబీ సూపర్వైజర్లు బి.జి.శ్రీనివాసరావు, రాము, చిట్టిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ సిబ్బంది ప్రజలకు సేవలందించారు.
Comments
Loading comments...

