Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ITI ప్రవేశాలకు రేపటితో గడువు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 9:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
ITI ప్రవేశాలకు రేపటితో గడువు - Udayam
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మూడో విడత ప్రవేశాల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుందని ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపల్‌ జుమ్లా నాయక్‌ తెలిపారు. అర్హులు ఈ నెల 5లోగా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో నేరుగా కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...