వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రయాణంలో ఐటీ ఉద్యోగినిని నమ్మించి గుర్తుతెలియని వ్యక్తి బంగారం, నగదుతో కూడిన బ్యాగు అపహరించాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తోటి ప్రయాణికుడిగా పరిచయం పెంచుకుని బ్యాగు భద్రపరుస్తానని నమ్మించిన దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
