వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల భద్రత కోసం దేశవ్యాప్తంగా లక్ష మెరైన్ ఫిషింగ్ బోట్లకు ఇస్రో ట్రాన్స్పాండర్లను అమర్చనున్నారు. రూ.364 కోట్ల వ్యయంతో ఈ వీసీఎస్ఎస్ జాతీయ రోల్అవుట్కు కేంద్రం ఆమోదం తెలిపింది.
అర్హులైన మత్స్యకారులకు వీటిని ఉచితంగా ఇస్తారు. 'నాభ్మిత్ర' యాప్ ద్వారా అత్యవసర హెచ్చరికలు, వాతావరణ సమాచారం వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
