Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు పైప్‌లైన్ నిర్మించిన శత్రు దేశాలు ఇజ్రాయెల్-ఇరాన్

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Jul 31, 2026 11:59 AM అల్ ఇండియా అంతర్జాతీయ
చమురు పైప్‌లైన్ నిర్మించిన శత్రు దేశాలు ఇజ్రాయెల్-ఇరాన్ - Udayam Digital
ప్రస్తుతం తీవ్ర శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్-ఇరాన్ దేశాలు 1960లలో ఐరోపాకు చమురు ఎగుమతి చేసేందుకు ఉమ్మడిగా పైప్‌లైన్‌ను నిర్మించాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇవి శత్రువులుగా మారగా, ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చారిత్రక పైప్‌లైన్ మళ్లీ చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...