వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెంలో పీఎస్ నంబర్లు 277, 293, 294లకు సంబంధించి బుధవారం విచారణ చేపట్టినట్లు ఎంఆర్ఓ కే.నగేష్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అర్హుల వివరాలను నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజలు సంబంధిత పత్రాలతో హాజరై అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
Comments
Loading comments...

