వార్తలకు తిరిగి వెళ్లండి

స్వశక్తి సంఘాల సభ్యులకు తెలియకుండానే రుణాల పేరుతో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ గొల్లగూడెంలో సంతకాలు ఫోర్జరీ చేసి రూ.18 లక్షలు తీసుకున్నట్లు, చేర్యాల దానంపల్లిలో రూ.కోటి మళ్లించినట్లు ఆడిట్లో తేలింది.
కొందరు వీవోఏలు, సీసీలు కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సభ్యుల అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టనున్నారు.
Comments
Loading comments...

