వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగగా, అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యూఎస్ బలగాలకు తగిన గుణపాఠం చెబుతామని సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు.
ఇరు దేశాల మధ్య పరస్పర దాడులతో ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొనగా, హర్మూజ్ ప్రాంతం తన నియంత్రణలోనే ఉందని అమెరికా స్పష్టం చేసింది.
Comments
Loading comments...

