వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించామన్న ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు.
మరోవైపు అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రాంతీయ దేశాలు నిరాధార ఆరోపణలు చేయొద్దని సూచించింది.
Comments
Loading comments...

