వార్తలకు తిరిగి వెళ్లండి
ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి: ఉక్రెయిన్కు హెచ్చరిక

కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో నావికుడు మరణించడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆస్తులను కాపాడుకునేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడబోమని స్పష్టం చేసింది.
ఈ దాడికి ఉక్రెయిన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు, కీవ్పై రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిలో ఆరుగురు మరణించారు.
Comments
Loading comments...