వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న గురు వందనం కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందించారు. సంఘం నాయకులు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, ప్రధాన కార్యదర్శి సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

