వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేయాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు.
ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలతో నాదెండ్ల మనోహర్ను సత్కరించారు.
Comments
Loading comments...

