Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరంలో రేపు ‘SIR’ నోటీసులపై విచారణ

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:26 AM నాగర్ కర్నూల్General
రాయవరంలో రేపు ‘SIR’ నోటీసులపై విచారణ - Udayam
రాయవరం గ్రామపంచాయతీ పరిధిలో BLOల ద్వారా ‘SIR’ నోటీసులు అందుకున్నవారు రేపు ఉదయం 9 గంటలకు గ్రామపంచాయతీ భవనంలో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని సర్పంచ్‌ పద్ధతి శ్రీను యాదవ్‌, పంచాయతీ కార్యదర్శి సురేందర్‌ తెలిపారు. నోటీసులో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ కాపీలను తీసుకువచ్చి BLOలకు అందజేయాలని సూచించారు. విచారణ ప్రక్రియకు సహకరించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...