వార్తలకు తిరిగి వెళ్లండి
కలప అక్రమ రవాణాపై విచారణ

వేదాంతపురం, లంకాలపల్లి అటవీ ప్రాంతాల్లో కలప అక్రమ నరికివేత, రవాణా కేసులో ఆనవాళ్లు చెరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరికిన చెట్ల మొదళ్లను కాల్చినట్లు సమాచారం.
చింత చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. చెట్ల మొదళ్లను కాల్చాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...