Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 7:14 AM మహబూబ్‌నగర్General
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - Udayam
భూత్పూర్ మండలానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి సికింద్రాబాద్ అంబర్‌నగర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పనికి, తమ్ముడు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...