వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పట్టణ CI అప్పలనాయుడు స్తానిక బొడ్డవలసలో శుక్రవారం ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలపట్లు అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. అలాగే వాట్సాప్లలో వచ్చే లింక్లు ఓపెన్ చేయరాదని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

