వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంట మండలం కొత్తవలస గ్రామంలో ఆదివారం ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ లాలం అర్జున్ ప్రతీ ఇంటికి వెళ్లి స్టిక్కర్లు అంటించి, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

