వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కోతిరాంపూర్లో వృద్ధ దంపతులు దేవులపల్లి లక్ష్మణ్-జయలక్ష్మిని ఇంటి నుంచి కొడుకు గంటేసిన దంపతులను ఐదువ కమిటీ పరామర్శించింది.
ఈ అమానవీయ ఘటనపై ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి తీవ్రంగా స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని, ఆస్తి రిజిస్ట్రేషన్ను తిరిగి వారికి ఇప్పించేలా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

