వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సర్కిల్ పరిధిలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం 11 చోట్ల 33 కేవీ ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ ఇంజినీర్ అల్జాపూర్ రమేశ్ తెలిపారు. అధునాతన పద్ధతులతో విద్యుత్ సరఫరా అందిస్తామన్నారు.
వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని రమేశ్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని రమేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

