వార్తలకు తిరిగి వెళ్లండి

బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉపపోలింగ్ ప్రారంభమైంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది.
ఉదయం 9 గంటల వరకు బాంకీపూర్లో 4.61%, మంజల్పూర్లో 6.06%, దతియాలో 12.94% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
