Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో భద్రతపై ముందస్తు చర్యలకు ఆదేశాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 2:42 PM మహబూబాబాద్ General
పాఠశాలల్లో భద్రతపై ముందస్తు చర్యలకు ఆదేశాలు - Udayam
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ముందస్తు చర్యలు చేపట్టాలని డీఈవో సత్యనారాయణమూర్తి ఆదేశించారు. ఎంఈవోలు, ఎస్‌ఓలు, హెడ్మాస్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దోమల నియంత్రణ, లార్వా నివారణ, పాఠశాలల పరిశుభ్రత కోసం ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...