వార్తలకు తిరిగి వెళ్లండి

ఝరాసంగం మండలంలో ఇన్స్పైర్ అవార్డు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుందని మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు నామినేషన్లకు అర్హులని పేర్కొన్నారు.
అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా నామినేషన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

