వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ సమీపంలోని నిడమానూరులో సహజసిద్ధమైన మట్టి, చిరుధాన్యాలు, పప్పుదినుసులతో రూపొందించిన నాలుగు అడుగుల వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ప్రతిమను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం కాదని, ధాన్యాలు నీటిలోని జీవరాశులకు ఆహారంగా మారుతాయని, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా దీనిని తయారు చేయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

