వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో పరువు భయంతో ఓ కుటుంబం నవజాత శిశువును పేడకుప్పలో సజీవంగా పూడ్చిన ఘటన వెలుగుచూసింది. పెళ్లికాని యువతి ప్రసవించిన విషయం బయటపడకుండా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో విషయం బయటపడగా, శిశువు మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విషయం బయటపడటంతో యువతి తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
Comments
Loading comments...
