వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద అందాల్సిన 90 రోజుల కూలీ సొమ్ము రూ.27,720 అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నా మండలాల్లో పనిదినాలు కల్పించడం లేదని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాయం అందుతుండగా, మెజారిటీ మండలాల్లో అమలు కావడం లేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

