వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్ మండలం అనంతసాగర్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారు వగ్గు భూమమ్మ-కృష్ణయ్య కుటుంబ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
పేదలకు పక్కా ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పండరిరెడ్డి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

