వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దేశీయ రక్షణ రంగానికి మరో మైలురాయి లభించింది. హైదరాబాద్కి చెందిన 'ఆజాద్ ఇంజనీరింగ్' మరియు 'డీఆర్డీవో' సంయుక్తంగా భారత్లోనే తొలిసారిగా 350 కిలోల థ్రస్ట్ సామర్థ్యం గల టర్బోజెట్ ఇంజిన్ను స్వదేశీ పరిజ్ఞానంతో విజయవంతంగా తయారీ చేసి అందించాయి.
ఈ ఘనత భారత్ రక్షణ రంగాత్మక స్వావలంబనను పెంచడంతో పాటు, హైదరాబాద్ ఆరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది.
Comments
Loading comments...
