Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశీ ఉత్పత్తుల వైపే భారతీయుల అడుగులు: మోదీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 15, 2026 8:57 AM ఆల్ ఇండియా జాతీయ
స్వదేశీ ఉత్పత్తుల వైపే భారతీయుల అడుగులు: మోదీ - Udayam
‘ప్రతి భారతీయుడు ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ ఉత్పత్తుల కోసం నిలబడుతున్నాడు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...