వార్తలకు తిరిగి వెళ్లండి
ఐరాసలో పాకిస్థాన్కు భారత్ గట్టి కౌంటర్

ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు భారత్ తీవ్ర కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా వాడుకుంటూ పాక్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుండా సింధు ఒప్పందం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...