వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ హరిత ఇంధన మార్పులో భారత్ అగ్రగామిగా నిలవాలంటే పటిష్టమైన సరఫరా గొలుసులు, దేశీయ తయారీ రంగాన్ని నిర్మించడం అత్యంత కీలకమని కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి పేర్కొన్నారు.
కొత్తఢిల్లీలో జరిగిన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉక్కు, భారీ పరిశ్రమల రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
