Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌తో పోరుకు భారత్‌ సిద్ధం.. డ్రాపై కన్ను

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 3:50 PM క్రీడలుక్రీడలు
పాక్‌తో పోరుకు భారత్‌ సిద్ధం.. డ్రాపై కన్ను - Udayam
హాకీ ప్రపంచకప్‌లో బుధవారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్‌కు డ్రా చాలు. పూల్‌-డీలో భారత్‌ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్‌ ఒక పాయింట్‌తో ఉంది. తదుపరి దశకు చేరాలంటే పాక్‌ గెలవాల్సిందే. గత పదేళ్లలో పాక్‌పై భారత్‌ 19 మ్యాచ్‌ల్లో 17 గెలిచి, రెండు డ్రాలు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మూడు గోల్స్‌తో జోరులో ఉన్నాడు.

Comments

G
Loading comments...