Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్‌కతాలో బ్రెజిల్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న భారత్

Follow Udayam Digital on Google
రేఖ దేవి Jul 31, 2026 11:41 AM అల్ ఇండియా జాతీయ
కోల్‌కతాలో బ్రెజిల్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న భారత్ - Udayam Digital
ఐదుసార్లు ఫిఫా వరల్డ్ కప్ ఛాంపియన్‌ అయిన బ్రెజిల్ జట్టు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అక్టోబర్ 3న భారత ఫుట్‌బాల్ జట్టుతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) వెల్లడించింది. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఆడిన అనంతరం బ్రెజిల్ సీనియర్ పురుషుల జట్టు భారత్‌తో తలపడనుంది. భారత్, బ్రెజిల్ సీనియర్ జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

Comments

G
Loading comments...