వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పర్సిప్పనీ వెటరన్స్ మెమోరియల్ పార్క్లో భారత్, అమెరికా వేడుకలను ఉమ్మడిగా నిర్వహించారు.
1300 కుపైగా అమెరికా జెండాలతో ‘250’ ఆకారాన్ని ఏర్పాటు చేసి, చుట్టూ భారత జెండాలను ఉంచారు. ఈ ఏర్పాటుతో ‘లార్జెస్ట్ ఫ్లాగ్పోల్ నంబర్’ విభాగంలో గిన్నిస్ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

