Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియా సమీపంలో నౌక గల్లంతు

Follow Udayam on Google
Udayam Desk Sep 13, 2026 1:56 PM అంతర్జాతీయంGeneral
ఇండోనేషియా సమీపంలో నౌక గల్లంతు - Udayam
240 మందితో ప్రయాణిస్తున్న ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8’ నౌక ఇండోనేషియాలోని జావా సముద్రంలో గల్లంతైంది. ప్రమాదం నుంచి 103 మందిని రక్షించగా.. ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 140 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ప్రతికూల వాతావరణంలో నౌక చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...