వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఆరు రోజుల్లోనే 10 టీఎంసీల మేర నీరు చేరడంతో నీటిమట్టం 518.70 అడుగులకు చేరింది.
ప్రస్తుతం ఎగువ నుంచి 18,063 క్యూసెక్కుల వరద వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం ఎన్ఎల్బీసీ ద్వారా 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

