Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసంపూర్తి సీసీ రోడ్డుతో గొపతండలో ప్రజల అవస్థలు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 12:23 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అసంపూర్తి సీసీ రోడ్డుతో గొపతండలో ప్రజల అవస్థలు - Udayam
సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గొపతండలో మాలోత్ రాధ ఇంటి పక్కన సీసీ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి రాకపోకలకు ఆటంకంగా ఉంటోందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...