వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ మార్పుల నేపథ్యంలో మిద్దెతోటలు, ఇంటిపంటల సాగును నగర ప్రణాళికలో భాగం చేసి పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు.
మిద్దె తోటలు పెంచే ఇళ్లకు ఆస్తిపన్నులో 5–10% రాయితీ, బిందు సేద్యం కిట్లపై సబ్సిడీలు ఇవ్వాలని పేర్కొన్నారు. వర్షపు నీటి సంరక్షణ, కంపోస్టింగ్ను సాగుకు అనుసంధానిస్తే నగరాల్లో స్థానిక ఆహారోత్పత్తి పెరుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

