వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జీజీహెచ్లో పదేళ్లుగా పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇన్ఛార్జిల పర్యవేక్షణ, చెక్ పవర్ లేకపోవడంతో మందుల కొరత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైద్యులు, సిబ్బంది కొరతతో వైద్యసేవలు కుంటుపడుతున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే పూర్తిస్థాయి సూపరింటెండెంట్ను నియమించి, ఆసుపత్రి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

