వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ మండలంలోని కాశీం బౌలి, నదీమ్ నగర్ గ్రామాల్లో గురువారం కొత్త విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. పనులను పరిశీలించిన సర్పంచ్ మాడి రాజేంద్రరెడ్డి ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ మాడి రాజేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

