వార్తలకు తిరిగి వెళ్లండి

పెంటపాడు మండలం ముదునూరు మోడల్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం MEO-2 టీవీ. రామకృష్ణ పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యా కార్యక్రమాలను విద్యార్థుల ప్రగతికి ఉపయోగపడేలా నిర్వహించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని అభినందించారు.
Comments
Loading comments...

