వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలు అందరికీ వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఈ నిబంధన అమలు చేయాలని తెలిపింది.
ఆదేశాలను పాటించని రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో మిస్సింగ్ కేసుల నమోదుపై స్పష్టత ఏర్పడింది.
Comments
Loading comments...

