వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇల్లు కూలి గుమ్మడి లక్ష్మి అనే మహిళ మృతి చెందింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు శిధిలా వాస్తుకు చేరడంతో ఒక్కసారి ఇల్లు కూలడంతో నిద్రలోనే మృతి చెందింది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

