వార్తలకు తిరిగి వెళ్లండి
అక్రమ వెంచర్లు.. ప్రభుత్వానికి గండి

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని లేఔట్లలో రూ.180 కోట్ల విలువైన 60 ఎకరాల రిజర్వుడ్ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు, ముడుపుల వల్లే అనధికార లేఔట్లు వెలుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ భూములను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని నగర కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...